ఆర్తి ప్రబంధం – 23
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రబంధం << ఆర్తి ప్రబంధం – 22 ప్రస్తావన క్రిందటి రెండు పాశురములలో మణవాళమామునులు తమ ఆచార్యులైన తిరువాయ్ మొళి పిళ్ళైల మరియు పరమాచార్యులైన ఎమ్పెరుమాన్ల అనుగ్రహము గూర్చి వర్ణించెను. వారి ఇరువురి కరుణ తమపై ఉన్నందువలన, మణవాళ మామునులు వారి అనుగ్రహం విఫలమవనందువలన తాను తప్పక పరమపదము చేరి పరమాత్మ యొక్క సాన్నిధ్యమును అనుభవించెదను అని చెప్పెను. మణవాళమామునులు అతిశీఘ్రముగా … Read more