ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – పరాశర భట్టర్ వాళి తిరునామ వైభవం
శ్రీ: శ్రీమతే శఠగోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమతే వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << ఎంబార్ వాళి తిరునామ వైభవం పరాశర భట్టర్ , కూరత్తాళ్వాన్కు జన్మించిన ఇద్దరు కుమారుల్లో ఒకరు. పరాశర భట్టర్ జన్మించిన వెంటనే, శ్రీ రామానుజులు ఇలా అన్నారు: “ఈ కుమారుడిని పెరియ పెరుమాళ్ మరియు పెరియ పిరాట్టికి దత్తత ఇవ్వండి, ఈ బాలుడు వారి కుమారుడిగా పెరగాలి.” కూరత్తాళ్వాన్ అచ్చం అలాగే చేశారు మరియు ఆయన నిజంగానే పెరియ … Read more