ఆర్తి ప్రబంధం – 7
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఆర్తి ప్రభందం <<ఆర్తి ప్రబంధం – 6 శ్రీ రామానుజులు మూగవారిని తన శిష్యులుగా స్వీకరించి వారిని తన పాదపద్మములను మాత్రమే ఆశ్రయించమని చెప్పెను ప్రస్తావన ముందు పాశురము వలే ఈ పాశురమున కూడ మణవాళ మామునులు శ్రీ రామానుజులు తనను ప్రశ్నించెనని ఊహించెను. క్రిందటి పాశురంలో, మణవాళ మామునులు శ్రీ రామానుజులను ఈ దేహము అంతముచేసి త్వరగా అతని వద్దకు చేర్చుకోవలెనని ప్రార్ధించెను. అందుకు … Read more