ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – మణక్కాళ్ నంబి వైభవము

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << ఉయ్యక్కొండార్ (పుండరీకాక్షులు) శ్రీ రామ మిశ్రులు – మణక్కాళ్  మణక్కాళ్ నంబి యొక్క అసలు పేరు దాశరథి. ఈ ఆచార్యునికి శ్రీ రామ మిశ్రులు అనే ప్రత్యేక నామం కూడా ఉంది. శ్రీరంగానికి సమీపంలోని మణక్కాళ్ అనే గ్రామంలో జన్మించినందున వీరిని మణక్కాళ్ నంబి అని పిలుస్తారు. నంబి అంటే — పూర్ణ గుణ సంపన్నుడు, శ్రేష్ఠమైన గుణాలతో … Read more

ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామములు – ఆళవందార్ వైభవం 

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << మనక్కాళ్ నంబి ఆళవందార్ అసలు పేరు యామునులు. తరువాత ఆయన యామునాచార్యులుగా ప్రసిద్ధి చెందారు. చిన్న వయసులో ఒక పండితుని వద్ద విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు, రాజు అందరు పండితులపై శుల్కం విధించాడు. ఆ ఆజ్ఞ యామునులకు నచ్చలేదు. కేవలం ఐదు సంవత్సరాల వయసులోనే, రాజసభకు వెళ్లి, రాజపండితునితో వాదంలో గెలిచారు. వాదానికి ముందు రాజు–రాణి చిన్న యామునులను చూసి … Read more

ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – ఉయ్యక్కొండార్ వైభవం

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << శ్రీమన్ నాథమునులు ఉయ్యక్కొండార్ అసలు పేరు పుండరీకాక్షులు. వారు శ్రీమన్ నాథమునులకు శిష్యులు. నాథమునులు వద్ద నుంచే నాలాయిర దివ్యప్రబంధం నేర్చుకున్నారు. పుండరీకాక్షులు తిరువెళ్ళరైలో చిత్తిరై (చైత్ర) మాసం, కార్థిగై (కృత్తిక) నక్షత్రమందు జన్మించారు. నాథమునులు యోగశాస్త్రంలో నిపుణులు అని మనకు తెలుసు. వారి ప్రధాన శిష్యులలో ఉయ్యక్కొండార్ మరియు కురుగైక్కావలప్పన్ ఇద్దరూ ముఖ్యులు. నాథమునులు యోగశాస్త్రం బోధించాలనుకున్నప్పుడు, … Read more

ఆళ్వార్/ఆచార్యుల వాళి తిరునామాలు – శ్రీమన్ నాథమునుల వైభవము

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << నమ్మాళ్వార్  శ్రీమన్నాథమునుల యొక్క అసలు పేరు శ్రీరంగనాథముని.  తరువాత అదే పేరు నాథమునిగా ప్రసిద్ధి చెందింది. వారి అవతార స్థలం కాట్టుమన్నార్ కోయిల్ (వీరనారాయణపురం అని కూడా పిలుస్తారు).  వారు ఆని (జ్యేష్ట) మాసం అనుషం (అనురాధా) నక్షత్రం లో జన్మించారు. శ్రీమన్ నాథమునులు న్యాయ తత్త్వం, యోగ రహస్యం మరియు పురుష నిర్ణయం అనే గ్రంథాలను అనుగ్రహించారు. … Read more

ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు –పెరియ పెరుమాళ్ వాళి తిరునామ వైభవం

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమతే వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక << ఓరాణ్ వళి ఆచార్యులు – ఉపోద్ఘాతము పెరియ పెరుమాళ్‌ను మన గురుపరంపరలో మొదటి ఆచార్యుడిగా భావిస్తారు. “లక్ష్మీనాథ సమారంభాం…” అనే శ్లోకంలో చెప్పినట్లుగా గురుపరంపర శ్రీమన్నారాయణునితో ప్రారంభమవుతుంది. ఈ శ్రీమన్నారాయణుడే శ్రీరంగంలో శయనిస్తున్న శ్రీరంగనాథుడు, అంటే పెరియ పెరుమాళ్.  శ్రీవైష్ణవ సంప్రదాయంలో ఆర్చావతారానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే భగవంతుని సౌలభ్యం (ఎవరైనా సులభంగా చేరగలగడం), సౌశీల్యం, కరుణ, అనుగ్రహం, … Read more

ఆళ్వార్లు/ఆచార్యుల వాళి తిరునామాలు – ఓరాణ్ వళి ఆచార్యులు – ఉపోద్ఘాతము

శ్రీ:  శ్రీమతే శఠగోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమద్ వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక సంప్రదాయంలో ఆచార్యుల ప్రాముఖ్యత మన శ్రీవైష్ణవ సంప్రదాయంలో అనేకమంది ఆచార్యులు ఉన్నారు. అయితే సాధారణంగా మనం ఓరాణ్ వళి ఆచార్యుల వాళి తిరునామాలను జపించడం ఆచారంగా ఉంది.  ఓరాణ్ వళి ఆచార్యులు అంటే — ఆచార్య పదవిని అనవధికంగా, విరామం లేకుండా, ఒకరి తరువాత మరొకరు స్వీకరించిన ఆచార్యుల పరంపర. ఈ పరంపరలో మొదటివారు పెరియ పెరుమాళ్ (శ్రీమన్నారాయణుడు). మన పూర్వాచార్యులు … Read more

దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – పదవ భాగం (ఉపదేశ రత్తినమాలై, తిరువాయ్ మొళి నూత్తన్దాది)

శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః పూర్తి వ్యాసమాలిక తొమ్మిదవ భాగం ఉపదేశరత్తినమాలై ఉపదేశరత్తినమాలై అనేది ఒక మహత్తరమైన గ్రంథం. దాని పేరుతోనే అర్థమవుతుంది – ఇది ఉపదేశాలతో (ఆధ్యాత్మిక బోధనలతో) నిర్మితమైన ఒక మాలిక/హారం. ఆ ఉపదేశాలు పచ్చలు, మాణిక్యాలు వంటి రత్నాలతో పోల్చబడ్డాయి. అందువల్ల దీనికి ఉపదేశరత్తినమాలై అనే పేరు ఏర్పడింది.ఉపదేశరత్తినమాలై అనేది శ్రీవచనభూషణం అనే రహస్య గ్రంథసారము. ఈ గ్రంథాన్ని స్వామి శ్రీ పిళ్ళైలోకాచార్యులు రచించారు. ఆయన … Read more

దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – తొమ్మిదవ భాగం (ఇరామానుశ నూట్రన్దాది)

పూర్తి వ్యాసమాలిక ఎనిమదవ భాగం శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః మన  శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రధానంగా రామానుజ దర్శనం అనే పేరుతో పిలవబడుతూ, ఆదరింపబడుతోంది. మన రామానుజాలవారి మహిమ ఇరామానుశ నూట్రన్దాదిలో విస్తృతంగా కీర్తింపబడింది. దీనిని పరమ కృపతో తిరువరంగత్తు అముదనార్ అనుగ్రహించారు. ముందుగా ఎమ్పెరుమానార్లను అంగీకరించక, కేవలం లోకాసక్తి వ్యాపారాలలో మాత్రమే ఉన్న తిరువారంగత్తు అముదనార్ ను, పెరియ పెరుమాళ్ భక్తునిగా మార్చినది రామానుజలవారి కృపే. అనంతరం, … Read more

దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – ఎనిమిదవ భాగం (తిరువాయి మొళి)

పూర్తి వ్యాసమాలిక ఏడవ భాగం శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమఃమనం దివ్యప్రబంధం అంటే ఏమిటో, మరియు అది మనకు ఎలా అందిందో చూశాము. మన ఆచార్యుల కృప ద్వారా, ఆళ్వారుల రచనలు దివ్యప్రబంధం అని మనకు తెలిసింది. మన ఆచార్యులు ఈ విషయాన్ని స్పష్టంగా వివరించారు – ఎంపెరుమాన్ దివ్య కృపతో సంసారం నుంచి ఒక ఆత్మ/జీవుడిని ఎంపిక చేసి, పాశురాలను (అరుళిచ్చేయల్) చెప్పించారు. అరుళిచ్చేయల్ అంటే ఏమిటి: … Read more

దివ్యప్రబంధ సరళ మార్గదర్శిని – ఏడవ భాగం (తిరువెళుకూర్ట్రిరుక్కై , శిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్)

పూర్తి వ్యాసమాలిక << ఆరవ భాగం శ్రీ: శ్రీమతే శఠకోపాయ నమః  శ్రీమతే రామానుజాయ నమః  శ్రీమత్ వరవరమునయే నమః ఆళ్వార్లు అనేవారు నిర్మలమైన జ్ఞానం (మయర్వఱ మదినలమ్) ద్వారా భక్తిని పొందిన వారు.  తమకు లభించిన భగవంతుని అనుభవం ఉప్పొంగి, దివ్య ప్రబంధం రూపంలో వెలువడింది.ఈ దివ్య ప్రబంధాలు వేదాల సారాన్ని మనకు అందిస్తాయి. దివ్య ప్రబంధాల లక్ష్యం — మనలను ఎంపెరుమాన్ దగ్గరికి చేర్చడం. ఆళ్వార్లు స్పష్టంగా చెబుతున్నారు — ఎంపెరుమానే ఉపాయము (సాధన), … Read more