తిరుప్పావై – సరళ వ్యాఖ్యానము – పాశురములు 6 – 15
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః తిరుప్పావై << తనియన్లు ఇప్పుడు, ఆరవ పాశురము నుండి పదిహేనవ పాశురము వరకు, తిరువాయ్ ప్పాడి (శ్రీ గోకులం) లోని ఐదు లక్షల గొల్ల భామలను మేల్కొలపడానికి ప్రతినిధులుగా ఆండాళ్ పది మంది గోపికలను మేల్కొల్పుతుంది. ఆమె వేదలో నైపుణ్యము ఉన్న పది మంది భక్తులను మేల్కొలిపే విధానము బట్టి ఈ పాశురములు అమర్చబడ్డాయి. ఆరవ పాశురము: ఇందులో, ఆమె కృష్ణానుభవానికి క్రొత్తదగుటచే … Read more