ఉపదేశ రత్తినమాలై – సరళ వ్యాఖ్యానము – పాశురము 21 -22
శ్రీః శ్రీమతే శఠకోపాయ నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీమత్ వరవరమునయే నమః ఉపదేశ రత్తినమాలై గతాశీర్షిక పాశురం 21 ఆళ్వార్లు పదిమంది అని కొందరు కాదు పన్నెండుమంది అని కొందరు భావిస్తారు. ఎంపెరుమాన్ పరంగా చూచినచో పదిమంది. వీరవతరించిన మాసము మరియు నక్షత్రములను విపులముగా చెప్పుచున్నారు. ఆండాళ్ మరియు మధురకవి ఆళ్వారు అనే వీరిరువురు ఆచార్య నిష్ఠ కలవారు. ఆండాళ్ “విష్ణుచిత్తలే నా దైవం” అని తన తండ్రిగారైన విష్ణుచిత్తులనే తన దైవంగా భావించింది. మధురకవి … Read more